TS Minister KTR | చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదని కాంగ్రెస్ ప్రస్టేషన్ సభ’ అన�
Minister Koppula Eshwar | మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కరెంట్ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనడం తెలంగాణ రైతాంగ
MLA Kancharla | తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అన్నెప�
MLA Konappa | ఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలో నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్న�
MLA Chirumarthi | : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల
14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్�
Interview | ‘స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతిలో దూసుకు పోతున్నాయి. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ర
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అం�
కాంగ్రెస్వి మోసపూరిత మాటలని, ఆ పార్టీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నా�
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ వ
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు.
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, బీజేపీ అబద్ధాల పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన మందచుక్క బోట్ల
Redco Satish Reddy | కన్నతల్లి ఆత్మ గౌరవం ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? చెప్పాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు.