నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ స�
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ప్రకటించడంపై బోరు, మోటర్ వైండింగ్ మెకానిక్లు హర్షంవ్యక్తం చేశారు. ఈ మేరకు బాన్సువాడ నియోజకవర్గ మోటర్ �
సీఎం కేసీఆర్ నిరంతరం పేదలకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారని.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో �
బీఆర్ఎస్ది ఎప్పుడు ప్రజాపక్షమే అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జనం గుండెల్లో చోటు, వారి ఓటు తనకే అని పేర్కొన్నారు. ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’లో భాగంగా ఆదివారం నందిపేట్ మండలం గంగాస�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కుల మతాల ఐక్యతను పెంచిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
యువత చేతుల్లోనే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని, శ్రీశ్రీ, అల్లూరి వంటి నిజమైన దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది కాంగ్రెస్, బీజేపీ లకు చెం�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కేటాయించిన 10 మంది మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్లో ఆదివారం మున్నూరుకాపు స
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజాప్రతిని
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం కంది మండలం ఇంద్రకరణ్ గ్ర
లండన్లో భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించగా, ఇందులో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత హై కమిషన్, భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వివ�
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామ శివారులో రూ.2.74 కోట్లతో నూతంగా నిర్మించనున్న