సీఎం కేసీఆర్ పాలనలో హెల్త్సిటీగా రూపుదిద్దుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాకు పలు కొత్త అసిస్టెంట్ పోస్టులు నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చ
Minister Errabelli | తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
BRS | సబ్బండ వర్ణాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలక
నిర్మల్ జిల్లా కేంద్రం లో వాహన పరిశీలన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ చించోలి (బీ) గ్రామ సమీపంలో
రానున్న ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి గ్రామ శివారులోని మంచిర�
తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�
ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్లోని ఎంపీడీవో కార్యాల
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాప�
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు మదం, అహంకారంతోనే విర్రవీగుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్�
ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారా�
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నా�
గొల్లకురుమల జోలికి వస్తే పాతరేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కురుమ యాదవ సంఘం రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, గొల్లకురుమలను అవమానపరిచేలా రేవంత్రెడ్డి అనుచిత వ�
వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్ల కొనుగోళ్లు షురువయ్యాయి. ‘సంఘాల్లో పేరుకుపోయిన నేత ఉత్పత్తుల నిల్వలు’ శీర్షికన ఈనెల 2న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలి�
‘అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆదరణ చూరగొన్న మహానేత.. దీనిని ఓర్వలేని మతతత్వ బీజేపీ, విజన్ లేని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. వీరిని తెలంగాణ సమాజం ఆదరించదు.