పల్లె మొదలు పట్టణం దాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా క్రీ
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తులు సర్కార్ చర్యలతో స్వరాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నాయి. దేశ�
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులవ
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ దిశగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న స్థాయ�
పై ర్లు పచ్చబడితే.. ప్రతిపక్షాల కండ్లు ఎ ర్రబడుతున్నాయని.. అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. పట్టణం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి సూచించారు. మున్సిపాలిటీలోని 26వ వార్డుల�
భారత రాష్ట్ర సమితికి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ �
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును �
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. గ్రామాలు, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�