కాంగ్రెస్ అవినీతి కోరు అని.. బీజేపీ అబద్ధ్దాల కోరు అని ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ‘ నమస్తే నవనా�
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్
మున్సిపాలిటీలు అభివృద్ది విషయంలో నగరాలతో పోటీ పడు తు న్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతో మున్సిపాలిటీలు స్వచ్ఛ పట్టణాలుగా మారాయన్నారు. దేశ వ్యాప్తంగా
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు రకా ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చూస్తూ.. దేశానిక�
గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ
ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తు�
మ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు అం�
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశాం. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినం. వారి పొట్టకొట్టలేదు.. ఇతర శాఖలకు వారిని మార్చినం. రాష్ట్రంలో భూరికార్డులన్నీ డిజిటలైజ్ చేసినం. 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ �
బీఆర్ఎస్ అంటే మిషన్ అని, దేశంలో పరివర్తన తేవడమే లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం కాదని..విధానమని స్పష్టం చేశారు.
సోలాపూర్ వాసులు ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. విమాన సర్వీసులకు అడ్డుగా ఉన్న సిద్ధేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ చిమ్నీని అధికారులు ఎట్టకేలకు పడగొట్టారు. అక్రమంగా నిర్మించిన చిమ్నీని పడగొట్టాలంటూ తొమ్మి�