ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖకు ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేశారు. సర్కారు వైద్యం
రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు వి�
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్, శంకరపూర్, లింగట్ల గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణానికి
BRS Party | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్
CM KCR | కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యభాగం నడిగడ్డ శిగమూగింది. ధరణి జోలికి వస్తే రణమేనని తేల్చిచెప్పింది. సోమవారం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో జనప్రభంజనం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత ప్రసం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష�
ఇదంతా చాలదన్నట్లు, ప్రభుత్వంపైన, కేసీఆర్పైన విలువలేని విమర్శలతో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను మరింత కోల్పోతున్నది. విమర్శించేందుకు అసలేమీ ఉండవని కాదు. కాని ఎప్పుడైనా మంచిని మంచిగా, చెడును చెడుగా గ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారం�
దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు. ఉత్తర భారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? ఈ దేశం మార్పు కోరుకొంటున్నది. ఆ దిశగా బుద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రంలో రూ.51.18 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను సోమవా�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10ఏండ్ల పాలనలో 100ఏండ్ల అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
సీఎం రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రానికి నేడు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు విద్యుత్ కాంతుల్లో దగదగలాడుతున్నా�