Minister Niranjan Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసలు వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామానిక�
సీఎం కేసీఆర్ అందిస్తున్న మూడు పంటల కరెంటు కావాలో లేక కాంగ్రెస్ నా యకులు చెప్పిన మూడుగంటల కరెంటు కావాలో రైతులు ఆలోచించుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీపీ
కర్షక లోకం కది లింది.. సోమ వారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం’.. ‘మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం’పై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ�
Telangana | ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రం రాబందుల పాలు కాకుండా రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించాలని కోరారు.
పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి వలసలు వస్తున్నారు. కారణం ఇక్కడ బతుకు దెరువు లభించడమే. వలసపోయ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబ
రాష్ట్రంలోని రైతులందరి కుటుంబాల్లో ఆనందం చూసి రైతుల ఇంట సిరులు పండాలన్నదే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్ జలాశ�
అందోల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వగృహంలో మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి, పెద్దలోడి, మేళాసంఘం గ్రామాలకు చ�
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యాయని ఘనంగా సంబురాలు జరుపుకుంటున్నాం. కానీ, ఈ రోజుకు కూడా దేశ ప్రజలకు కనీస అవసరాలైన తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు లేని తీరు కండ్ల ఎదుట కనబడుతున్నది.
Nallagonda | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల పట్టణానికి చెందిన కుక్�
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�