BRS | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) లో చేరుతున్నారు.
బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు ను�
ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయదుందుభి ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అం�
‘రాజకీయ అరంగేట్రం చేసిన తొలిరోజు నుంచే గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలే నా అండాదండా.. ఖమ్మం ప్రాంత అభివృద్ధే నా ఎజెండా.. అజయ్కు ఆడంబరాలు ఇష్టముండవు.. కష్టం ఎవరికి కలిగితే వార�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. గురువారం కొండమల్లేపల్లి మండలం జేత్యతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో దూకుడు పెంచింది. ఇప్పటికే 20 లక్షల మంది పదాధికారులను కలిగిన బీఆర్ఎస్.. ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల మందితో ఆ రాష్ట్రంలో అనతికాలంలోనే అత్యధిక పదాధికారులున్న పార్టీగా అవతరి�
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థ
కేసీఆర్ పాలనలో పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మోర్తాడ్ రైతువేదికలో తిమ్మాపూ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం 4 లక్షల మంది లబ్ధిదారుల మార్క్ను దాటింది. ప్రభుత్వం ఇప్పటివరకు 4.13 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసింది.
మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే తామంతా ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు ప్రకటించారు.
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మీడియాతో మాట్లాడారు.
MLC Kadiam Srihari | తెలంగాణలో ఔర్ ఏక్ దక్కా, మూడోసారి కేసీఆర్ సీయం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఆయన విలేకరుల సమావేశం
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు �