CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
Bharat Bhawan | కేసీఆర్ ఆలోచనా పరంపరలోంచి పుట్టుకొచ్చిన మరో అద్భుతమే భారత్ భవన్! ఒక జాతి విముక్తి కోసం పోరాడి, విజయుడై, ఒక రాష్ట్ర ఆవిర్భవానికి కారకుడై, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి సాధకుడైన వ్యక్తి, మానవా
విద్యారంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తల్లి దం డ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచిం చారు. సోమవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో ప్రొ
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రా�
సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు.
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు.
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
శిథిలావస్థలో ఉన్న కాచిగూడ బాలుర వసతిగృహం కాంప్లెక్స్, మూషీరాబాద్, బోలక్పూర్ బాలికల వసతిగృహాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి, నూతన భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సోషలిస్�
దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఘనత మనదేనన్నారు.
అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం �
రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �