నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్లో ఆదివార�
BRS Australia | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 28 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల
Minister Errabelli | నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
Diputy speakar of Padmarao Goud | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని శాసన సభ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మరావుగౌడ్ అన్నారు.
MLC Kavitha | రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత �
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
ZP Chairman Putta Madhukar | బీఆర్ఎస్లో వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంథనిలోని రాజగృహలో జిల్లా పరిషత్ చైర్మ�
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే (Telangana) సొంతమన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధన�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ విజయాన్ని పరిపూర్ణం చేసే దిశగా గులాబీ నేతలు మరింత దూకుడును పెంచారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే �
మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డులోని భవానీనగర్ కాలనీకి చెందిన 200మంది కాంగ్రెస్, బీజే�
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశం మొత్తం గర్విస్తున్నదని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నం బర్వన్గా తీర్చిదిద్దారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 గ్రామాలను ఆదర్శ గ్రా�
BRS | బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు.