బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగనున్నది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించా�
యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎ
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్వపల్లి మండలం తిమ్మాపురం, కోమటిపల్లి,
సూర్యనాయక్ తండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా�
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గీత కా ర్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పొరండ్ల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ దేవీ ఆలయంలో కలశ పూజ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇందులో వంద సీట్లు గెలుస్తామని, మూడో దఫా కూడా కేసీఆర
ఏపీకి నూతన నాయకత్వం అత్యవసరమని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ, వైసీపీ నాయకత్వంతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలం డీ కొత్తపల్లి, అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం, కోమటిపల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అందోల్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది ఓర్వలేని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అస్సాంలోని కామాఖ్య అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేడుకున్నారు. రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోక�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోనే బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు లక్ష్మీనర్సింహ కాలనీ నుంచి మంత్రి మల్లార�