సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో 120 మంది సీనియర్ సిటిజన్లకు ట్రస్మా ఆధ్వర్యంలో జియో స్మా
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టి�
వరుసగా రెండో రోజూ మణిపూర్ అంశం పార్లమెంట్ను కుదిపేసింది. మణిపూర్ హింసపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లోనూ శుక్రవారం గందరగోళం నెలకొన్నది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింద�
MLC Kavitha | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. తన కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హె�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుని�
రెండు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలతో పరిగి మండలంలోని చెరువులు, కుంటలలోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరింది. వర్షాల వల్ల వాగులన్నీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి. పరిగి మండలంలో 51 చెరు వులుండగా 37 �
అభివృద్ధి చేసేవారిని ప్రజలు ఆదరించాలని, అబద్ధాలు చెప్పేవారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియ�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుని�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి పడిగెల, సావెల్ గ్రామాలకు చెందిన సుమారు 160 మంది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేమ
ప్రతిపక్ష నాయకుడి ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి. వారి ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్త
Minister KTR | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. కాంగ్రెస్ మూడు గంట
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఇంకా అతని మనసంతా ఆంధ్రాలోనే ఉందని, ఒక మనిషి మాత్రమే తెలంగాణలో ఉన్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. రేవంత్�
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�