మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు,
పెద్దపల్లి నియోజకర్గంలో మూడోసారీ ఎగిరేది గులాబీ జెండానేనని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సుల్తానాబాద్లోని ఎస్వీఆర్ గార్డెన్లో ఆదివారం సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథో డ్ జనార్దన్ పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వ
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
‘పిల ్లపుట్టకముందే కుల్ల కుట్టినట్టు’గా ఉన్నది రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరు. ప్రజల గుండెల్లో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతుండగా.. కాంగ్
యావత్ దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా అవుతున్నదని టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేష�
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మ�
గరీబోళ్లను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని స్త్రీశక్తి భవనంలో 46 మందికి కల్యాణలక�
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ చేతకాని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్పై నిరసన కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు
ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి అన్నారు. మెట్రోను హయత్నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్