భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. మీర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరద ఉధృతిపై గురువారం మంత్రి వివిధ �
సమైక్య పాలనలో కనీస వసతులు లేక అల్లాడిన పల్లెలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత కార్యక్రమాలు అమలుచేస్తున్నదని బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. సీఎం �
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. అత్యధికంగా సూర్యాపేట జ
మేడ్చల్ జోన్ బృదం జూలై 27: నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తన నివాసం నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల
నూనెగింజలు, ఆయిల్పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంట్లో గురువారం కూడా బీఆర్ఎస్ సభ్యులు నిరసన గళం వినిపించారు. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై చైర్మన్ జగదీప్ధన్కడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది.
BRS | నల్లగొండ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింత�
Mahabubnagar | మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ లోకి వలసలు కొనసగుతున్నాయి. ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని చిన్నఆదిరాల, �
Minister Jagdish Reddy | వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్లో పెను దుమారం సృష్టిస్తున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నిరంతరం ఉండాలన్నా బీఆర్ఎస్ నిర్ణయంతో
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే అదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం �