గ్రామాల్లో అభివృద్ధి కోసమే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం అన్నాసాగర్లో ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపాలిటీ పరిధిలోని వసుర�
Minister Errabelli | తొర్రూరు మండలంలోని 65 మంది స్వర్ణ కారులు బీఆర్ఎస్ నాయకుడు రామ సహాయం కృష్ణ కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
MLA Kishorekumar | ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చూసి సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా కాంగ్రెస్ నాయకులు ‘గద్దెనెక్కేది మేమే.. పాలించేది మేమే’ అని ఊదరగొడుతున్నారు. నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో అంత బలముందా అంటే.. అంతా ఉత్త ముచ్చటే. ఊపర్ షేర్వానీ అందర్ పర�
17న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సెప్టెంబర్ 17 సువిశాల భారత్లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు..రాచరిక పాలన నుంచి ప�
తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరంలా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు నేనున్నా.. అంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గ్రామాల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆదివారం హనుమకొండ కలెక్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగ
తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధన కోసం కేసీఆర్ ఎంతో కృ షి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విశ
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది.
పేదల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి సాయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో జరుగనున్న భారీ బహిరంగసభకు జనాన్ని భారీగా సమీకరించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మోత్కూరు మండలం పనకబండ, రాగిబావి, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు
దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రె�