తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరంలా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు నేనున్నా.. అంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గ్రామాల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆదివారం హనుమకొండ కలెక్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగ
తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధన కోసం కేసీఆర్ ఎంతో కృ షి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విశ
అందోల్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా కాంగ్రెస్,బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ నెలకొంది.
పేదల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి సాయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో జరుగనున్న భారీ బహిరంగసభకు జనాన్ని భారీగా సమీకరించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మోత్కూరు మండలం పనకబండ, రాగిబావి, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు
దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రె�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభిమాన నాయకుడు మంత్రి శ్రీనివాస్గౌడ్కు అవసరమైన ఎన్నికల ఖర్చు కోసం తమ వంతు సాయంగా మాజీ జెడ్పీటీసీ నరేందర్ దంపతులు రూ.1,11,111చెక్కును అందించి అభిమానాన్ని చాటు�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy ) తెలిపారు.
Minister Sabitha IndraReddy | బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు.