Minister Niranjan Reddy | తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
MLA Kranthi Kiran | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ�
MLA Chirumurthy | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తాజాగా జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 100 మంది పవర్ యూత్ సభ్యు�
మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా కృషిచేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన దత్తత గ్రామం మండలంలోని సూర్యాపూర్లో శనివారం ఆయన పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక ప�
కూకట్పల్లి డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన ఇంటింటికీ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. మహిళలు ఎమ్మెల్యే కృష్ణారావుకు బొట్టుపెట్టి హారతిచ్చి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. సం�
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బ్ర
ఇటీవల ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందిన యువకులు.. తొలి ఓటును బీఆర్ఎస్కే వేస్తామని స్పష్టం చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు.
దుబ్బాకలో బీజేపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, చేగుంట మండలాల్లో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణా
ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికే తమ ఓటు అని వెంకటాపూర్ మండలంలోని గుర్రంపేట ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ గ్రామం నుంచి పూర్తి ఓట�
కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో ముస్లింల అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్కు వీటి ద్వారా భరోసానిస్తున్నది. వై