విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అభిమానులు పెద్ద సంఖ్యల�
ప్రజలకు అమ్మ కృప ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కార్తిక్రెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సబ�
మహారాష్ట్రలో చెరకు రైతులకు టన్నుకు రూ.5వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం చక్కర కార్ఖానాల మధ్య నిర్దిష్ట దూరం షరతును రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, షెత్కారి సంఘటన్ అధ్య
తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అంతర్జాతీయంగా మరోసారి గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన
Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి �
MLA Kranthi Kiran | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆందోల్ నియోజకవర్గంలోని
వివిధ మండలాల నుంచ�
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చిట్యాల మండలం వెలినినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్�
అది కరీంనగర్ జిల్లా నూకపల్లి క్రాస్రోడ్డు. అక్టోబరు 19వ తేదీ ఉదయం. కాంగ్రెస్ యువ(?) నేత రాహుల్గాంధీ రోడ్షో చేస్తూ చేస్తూ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు పోయిండు. కాలుతున్న గ్రానైట్ బండ మీద అట్టు పోస�
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
తొమ్మిదేండ్ల ప్రగతి, ఎన్నికల మ్యానిఫెస్టో, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడం, పార్టీ శ్రేణుల అప్రమత్తం.. ఇలా చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్ద�
అబద్ధపు ప్రచారాలు, అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో హై స్పీడ్తో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్కుచెదరని ప్రజా మద్దతు, ప్రజాభిమానాన్ని నిలుపుకొంటున్నది. ఇదే విషయం ప్రమ�
మంత్రి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలవాలని కాంక్షిస్తూ దొంతాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ర్యాగల నారాయణ ధర్మపురి నృసింహ క్షేత్రానికి ఆదివారం పాదయాత్ర చేశారు.
సెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో గులాబీ గూటికి చేరికల పర్వం జోరందుకున్నది. బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో ఇప్పటికే వేలాది మంది యువకులు, మహిళలు, కులసంఘాల సభ్యు లు, ఇ�