మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి.ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంపు కార�
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి, ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఉషాదయాకర్రావు పర్యటించారు.
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మ
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అ న్నారు. తలకొండపల్లి మండ లానికి చెందిన రజక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వ కోలు వెంకటేశ్తో పాటు పది మంది నాయకులు మాజీ ఎంప�
తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
మండలంలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీలో అటవీప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం శనివారం జనసంద్రంగా మారింది. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్త�
MLA Chirumurthy | జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న అభివృద్�
ZP Chairman Putta Madhu | సీఎం కేసీఆర్ చేపుడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం ముత్తారం మండలం అడవి శ్రీ�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన వి�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బోయిని�
నగరంలో డల్లాస్ను తలపించే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే.. అది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్సిటీ అని ఎవరిని అడినా టక్కున చెప్పేస్తారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉ�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, దీంతో పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగిపోతున్నాయని నర్