ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని,
తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమ�
జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జీ నర్సవ్వకు సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు
సబ్బండ వర్ణాలు ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటిస్తూ తీర్మానాలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో భక్తిభావన పెరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని మెదక్ రోడ్డులో నూ తనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాప నోత్సవాలు ని�
తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి విపక్షాల ఆశలపై నీళ్ళు చల్లేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నది. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరుపై అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. రాబోయే సార్వత
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం బొత్యతండా, రెడ్యాతండా, గుడితండా, జాగ్యతండా, కొర్రమనిసింగ్తండాల్లోని కాంగ�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరకవేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్ట�
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ (D.Srinivas) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగనున్నది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించా�
యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎ
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్వపల్లి మండలం తిమ్మాపురం, కోమటిపల్లి,
సూర్యనాయక్ తండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమ�