ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ �
నేను ధర్మపురి మండలం కొత్తపల్లె మినీ అంగన్వాడీ టీచర్గా చాలా ఏండ్లుగా పనిచేస్తున్న. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వం కూడా మా ఇబ్బందులను పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు పెరుగుతాయని ఎదురుచూశాం.
జగిత్యాల నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ
జగిత్యాల గులాబీమయమైంది. యుద్ధానికి వెళ్లే సైనికుల్లా ఉరకలు వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రం శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ కార్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి నాడు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. ఈ పథకం పూర్తితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కాబోతున�
తెలంగాణ ద్రోహులను నమ్మోద్దని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి 3వ వార్డులోని వివిధ కాలనీలకు చెందిన 300 మంది బుధవారం మంత్రి సమక్షంలో బీ�
నియోజకవర్గ కేంద్రమైన వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి కల సాకారమవుతోంది. వైరాకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరాలో ఈ ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే లా�
ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అలాగే, తనను కూడా ఈ ఎన్నికల్లో గెలి
ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హైదరాబాద్లోని ప్రగతిభవన్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థ
Minister Niranjan Reddy | రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ తెలిపారు.
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నా
BRS Meeting | నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్గల్ మామిడి మార్కెట్లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్�
తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్రెడ్డ
ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని,
తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమ�