MLA Nomula Bhagat | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 �
BRS | కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah) పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని త�
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన చిక్కుల లింగ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
Minister Mallareddy | ఆ పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరు. మా అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరు పథకాలను ఎప్పుడో మరిచిపోయారు. గతంల 2014, 2018ల మ్యానిఫెస్టో ప్రకటించినం. చెప్పింది చేశినం. చెప�
Jagadish Reddy | సీఎం కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నవాళ్లల్లో గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒకరు. విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో మమేకమై పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాదుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషిం�
గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిర�
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ, కాం గ్రెస్ పార్టీల నాయకులతో పాటు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువజన సంఘా
ఉద్యమాల గడ్డ దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులు త్యాగాలు చేశారని, పోలీసు కేసులు, జైలు జీవితాల
శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్యాస్ రూ.400లకే పంపిణీ చేస్తామని, ప్రజల మనిషి చింతా ప్రభాకర్ను గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చ�
మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజిపల్లి, తంపూలూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు �
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగార�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశా�
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లా
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టులోని కేసీఆర్ భీమా పథకం ప్రతి ఇంటికీ ధీమాగా మారబోతున్నదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ పేర్కొన్నా�