బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు.
వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో బుధవారం నుంచి నిర్వహించే అతిరుద్ర మహాయజ్ఞానికి జరుగుతున్న ఏర్పా ట్లను బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే ఆనంద్ పరిశీ లించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా గ్రామ
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కాల్వలు, చెక్డ్యామ్లతో సాగునీరు అందిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ప్రాంతమైన తుంగుతుర్తి నియోజకవర్గం సాగునీటితో పరవళ్లు తొక్కుతున్నది.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి విజయం చేకూరాలని వనపర్తి జిల్లాకు చెందిన పలువురు ఆ పార్టీ నేతలు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని వేడుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి బీఆర్ఎస్ నేత నాగరాజుతో పాటు మ