జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
మండలంలోని దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. కోటి 86 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని, కేంద్ర పన్నుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నిధులను విడుదల చేయకుండా నరేంద్రమోదీ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని సోమవారం లోక్సభలో బీఆ�
సర్వమత సమ్మేళనానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తున్నది. అన్ని పండుగలు సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది ఆయా వర్గాల్లోని పేదలకు పండుగ కానుకలు అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మద్దతుపై ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్పై వైఎస్సార్సీపీకి ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితికి వివిధ దేశాల్లోని ఎన్నారైలు మద్దతు తెలుపుతున్నారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల వివరించారు.