కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తుందని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, బీఆర్ఎస్ ముస�
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో ప�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరివాడని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు భవిష్యత్తులో ఎండడం అనేదే ఉండదని ముఖ్యమం
తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన బుధవారం వివిధ కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కల్యాణమహోత్సవంలో పాల్గొన్నా రు.
తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని 6, 7, 9వ వార్డుకు చెందిన 15 మంది యువకులు బ�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప