కరెంట్షాక్తో మరణించిన రైతు కుటుంబానికి సర్కారు కొండంత అండగా నిలిచింది. రైతుబీమాతోపాటు ప్రభుత్వపరంగా సాయమందించింది. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన ఇల్లందుల పరశురాం 2022 సెప్టెంబర
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
గ్రంథాలయోద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎవరికి వారే నియంతృత్వ పోకడలకు పోవొద్దని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కే�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు.
Harish Rao | సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్రావు ఒక అరుగు మీద కూర్చున్న ఓ వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేశారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ