ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు.
రాష్ట్రంలో రెండో పెద్ద సిటీగా పేరుగాంచి, వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహానగరంలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్నది.
ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీఆర్ఎస్పై కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాజకీయ కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్య కూడళ్లలో ఆమెకు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్, సేవ్ ఇండియా ఫ్రం బీజేపీ,
కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని మహిళ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళలకు సర్కారు అండగా ఉంటూ, అన్ని దశల్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
తెలంగాణ ఆరు దశాబ్దాలకల. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళనను పక్కకునెట్టి రాష్ర్టాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్.
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�