గత బీఆర్ఎస్ హయాంలో వేసవిలో సైతం 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా అందించింది. దీంతో నాడు వ్యాపారస్తులకు, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు (Power Cuts) సమస్య ప్�
కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్య�
రామప్ప దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, అద్భుతమైన శిల్పకళకు నెలవైన ప్రపంచ వారసత్వ కట్టడమున్న ప్రాంతంలో ఓపెన్కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని జాగృతి అధ్
అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నిజం మౌనంగా ఉంటే అబద్ధమే రాజ్యమేలుతుందనే సామెత కాంగ్రెస్ సర్కార�
ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
KTR | ‘అంజక్కా.. బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది?’ అంటూ తెలంగాణ ఉద్యమకారిణి అల్వాల అంజమ్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శా�
KTR | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: ‘మహేశ్.. నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. సాదీలో ఉన్న మనోళ్లు నీ దగ్గరకు వస్తరు. నిన్ను నాలుగు రోజుల్లోనే మండెపల్లికి తీసుకు వస్తా’ అని సౌదీలో జరిగిన రోడ్డు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలతోపాటు ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను కేంద్రీకృతం చేస్తూ రూపొందించిన టూరిజం కారిడార్ ప్రతిపాదనలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిం
అడవి సారంగాపూర్ గ్రామస్తులు ఎన్నో ఏళ్లు ఎదురుచూడగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయానికి భవనం మంజూరైంది. భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నెహ్రూనగర్ లోని భవాని కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు మామిడాల శ్రీనాథ్- లాస్య వివాహ వ�
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కా�
BRS | కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గత ప్రభత్వ హయాంలో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజలు చెప్పిన సమస్యను వెనువెంటనే తీర్చి చక్కని వాతావరణాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ ఉండేది. ఇప్పడది పూర్తిగా కనుమరుగైన దృశాలను నవాబుపేట �
Hyderabad | దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడంతో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ క