తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
KCR | హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు పలు డాక్యుమెంట్లు, పరిక
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర�
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్
KCR | ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆత్మ గౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు.
Madhusudhana Chary | కేసీఆర్కు సిట్ నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలంగాణ సమాజం అభిమానించే, ఆరాధించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడ�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్ద
Karne Prabhakar | విచారణ పేరిట రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.