పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రుక్కుంపల్లి గ్రామంలో ప్రజలు గత కొన్ని రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరి
బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పామాయిల్ సాగు సత్ఫలితాలనిస్తున్నది. పంట చేతికి రావడంతో రైతు ముఖంలో ఆనందం కనిపించింది. 2022లో నల్లగొండ జిల్లా తేలకంటిగూడెంలో 20 ఎకరాల్లో రైతులు పామాయిల్ను సాగు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కూలీలకు
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని పగులగొట్టి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశార�
వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని �
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతూ స
భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టు, పారిశ్రామికరంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. గత సంవత్సరకాలంగా పరిశ్రమల కోసం భూముల కే
తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే, దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్త్తా. కచ్చితంగా నూటికి నూరుశాతం కేటీఆర్కు సహకరిస్తా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, క�
హామీలు అమలు చేయకుండా అడుగడుగునా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో వరం�
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట అసలు చెరువే కాదని, వాటర్బాడీ కానిచోట చెరువు ఉన్నదంటూ సృష్టించేందుకు కాంగ్రెస్నేతలు, హైడ్రాతో కలిసి ప్రయత్నిస్తున్నారని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చ�
జిల్లాలో ఇప్పటివరకు 3114 మంది రైతుల నుంచి 15,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 36.04 కోట్ల విలువైన ధాన్యానికి, రూ.20.33 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితారెడ్డి సవాల్ విసిరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హ�
జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాలలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ
గత బీఆర్ఎస్ హయాంలో వేసవిలో సైతం 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా అందించింది. దీంతో నాడు వ్యాపారస్తులకు, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు (Power Cuts) సమస్య ప్�