రాష్ట్రంలో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తెలిపింది. రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ సమస్యలపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిం�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా నిలువరించేందుకు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ లేఅవుట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమీషన్ల పాలన అని, తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో నియోజకవర్గంలోని క�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూష�
Gellu Srinivas Yadav | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇంజనీరింగ్ చదువును ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థ
KTR | మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎట్టకేలకు కొన్ని నిజాలు మాట్లాడి�
Koppula Eshwar | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. తమ నేతలను బిల్లా రంగా అని మా నేతలను సంబోధించడం ద్వారా రేవంత్ రెడ్డి సీఎ
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ‘అబద్ధాలకు అంబాసిడర్గా మారకు’ అంటూ మాట్లాడిన మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి కౌంట ర్ ఇచ్చారు.‘ సీతక్కా..నోరు జాగ్ర త్త..మీరు మాట్లాడే�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం న�
Sabitha Indra Reddy | హైదరాబాద్లోని మహేశ్వరం మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు వస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపివేయడం వివాదస్పదంగా మారింది. క
ప్రపంచ ముద్దుగుమ్మలు వెళ్తున్నారని గుడిసెలు కనిపించకుండా వరంగల్ రహదారి వెంట ఉన్న పేదల గుడిసెలు, జీవనోపాధిని తొలగించడానికి కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు లేదా? అని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
గోదావరిఖని బస్టాండ్ ఏరియా రాజీవ్ రహదారి వెంట ఉన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. దాదాపు 20 ఏండ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తుండగా, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం అధికారులు అర్ధ�