పహాల్గాం ఘటనకు ప్రతికార చర్యే ఆపరేషన్ సింధూర్ అని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా బ�
దేశానికి అన్నంపెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డిని ప్రజలతో పాటు పార్టీ అధిష్టానం కూడా నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా
ఉద్యోగులను, ప్రజలను వేరు చేసే కుట్రలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కాల్చుకుతింటారా? కోసుకుతింటారా?’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఉద్దేశించి సీఎం రేవం�
ఉగ్రవాదం లేని సమాజం ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ సరైన రీతిలో బుద్ధి చెప్పడాన్ని హర్షిస్తున్నామని,
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
MLA Devireddy Sudheer Reddy | వనస్థలిపురం, మే 7 : హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో అంతర్గత సీసీ, బీటీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరా�
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ 17 నెలల్లో రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో రూ.51,000 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 2024 నాటికి రూ.2 లక్షల కోట్లకు �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. పంట కోతలు మొదలు నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే వరకు ఎన్నో ఆటంకాలను అధిగమించాల్సిన పరిస్�
తెలంగాణ వెనుకబడిన ప్రాంతమనేవారు ఉమ్మడి ఏపీ రోజుల్లో. అయితే, తెలంగాణ వెనుకబడిన కాదు వెనుకవేయబడిన ప్రాంతమనేది తెలిసిందే. తెలంగాణ మొదటినుంచీ సంపన్న రాష్ట్రమనేది చరిత్రలో నమోదైన నిఖార్సయిన నిజం. కాకపోతే ఇ�
పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక మూడున్నరేళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
న్యాయవ్యవస్థపై తాను ఉంచిన నమ్మకం నేటి తీర్పుతో రుజువైందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందన్నారు.
ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగులు ఎప్పుడూ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఇలాంటి కార్�