రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,434 చెరువుల్లో వాస్తవంగా ఆగస్టులోపు చేపపిల్లలను వదిలాల్సి ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ల ఎం�
యాసంగిలో లక్షా 30 టన్నుల పంటలను రికార్డు స్థాయిలో పండించినట్టు మంత్రులు చెప్తున్నారని, అయితే వారి ముఖం చూసి పంటలు పెరిగాయా? అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 16 �
Maganti Gopinath | పేదల కోసం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ కార�
అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో గత 8 ఏండ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పక్కా ప్రణాళిక లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వేల�
Achampeta | అచ్చంపేట పట్టణంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది.
MLA Sudheer Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఫేజ్4 ఆర్చి వద్ద వనస్థలిపుర
సమాజంలో సంఘటితంగా ఉంటే గణనీయ అభివృద్ధి పనులు సాధించవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆద�
రైతుబీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేస
రానున్న రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెం దిన ఆడుప కిషన్, సుధాటి వెంకట�
తండ్రి కంటనీరు రాకుండా వారి ఆశయ సాధన కోసం ఉన్నతంగా చదవాలని విద్యార్థులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లోని రెయిన్బో హై�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ కేటీఆర్ �
నగర జనాభా కోటిన్నర దాటింది. ఇందుకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. పదేండ్లలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాలతో పోటీపడే స్థాయికి తెచ్చింది.