తెలంగాణకు సంబంధించి 60 ఏండ్ల విశేషాలను వివరిస్తూ ‘సంబురం’ జర్నీ ఆఫ్ ట్రూ లీడర్ పుస్తకాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆవిష్కరించారు. ‘సంబురం’ పుస్తకాన్ని రచించిన టీజీ 24x7 బృందం, పుస్తక ప్ర
తెలంగాణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణకు మోదీ సర్కారు అన్యా యం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్�
పెద్దమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి లు ఆకాంక్షించారు. సిద్దిపే�
KP Vivekananda | డబుల్ బెడ్రూం సముదాయాల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. దుండిగల్, డి.పోచంపల్లి, బా�
KORUKANTI CHANDAR | గోదావరిఖని : రామగుండం లో పరిపాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మ
Kalyanalakshmi | కేపీహెచ్బీ కాలనీ, మే 2: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్దానం చేశారని.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేటికి తులం బంగారం ఇవ్వడం లే�
కొత్తగూడెం మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతను కలిసి విన్నవించారు. సమస్యలను మున్�
Tangallapalli | సిరిసిల్ల రూరల్, మే 2: తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక అవసరాల కోసం తంగళ్లపల్లి నుంచి గతం లో మాదిరిగా యథావిధిగా ఇసుకను సర ఫరా చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ప్రభుత్వ�
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా మోడ్ వద్ద ఉన్న బీఆర్ఎస్ (BRS) జెండా దిమ్మెను దుండగులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గులాబీ జెండాను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు దిమ్మెను కూల్చ�
తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు పాలన పడకేసింది. అసలు ఆ సంస్థల్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడంలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకి�
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్యవక్తగా హాజరు కావాలంటూ కేటీఆర్�