కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్తో అంతర్మథనం మొదలైంది. నీతి, న్యాయం లేకుండా, అన్యాయమో, అక్ర
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవు
‘తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్దే అధికారం.. చరిత్రాత్మక వరంగల్ సభకు లక్షలాదిగా పోటెత్తిన జనమే ఇందుకు నిదర్శనం.. ఇదే ప్రజలిచ్చిన రజతోత్సవ సందేశం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సారాంశాన్ని, సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలకు భరోసా, ప్రజా ద్రోహులకు దడ. ఆదివారం నాటి సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి మాట్లాడారన్నది సరే. కానీ, ఆ సభకు తెలంగాణ �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ... పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. తనదైన శైలిలో ఉపన్యసించిన కేసీఆర్ చురుక్కు చమక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ను కాపాడుక�
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు నాయకులు, కార్యకర్తలతోపాటు వేలాది మంది తెలంగాణవాదులు, �
‘జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర పోదమా..’, ‘మన అన్న కేసీఆరూ రామక.. ఎంత మంచిపనులు జేసే రామక..’ అన్నపాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటాపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించిం�
ఇసుకేస్తే రాలనంత జనంతో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవడం బీఆర్ఎస్ శ్రేణులకు ఫుల్ జోష్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్.. దిశానిర్దేశం కేడర్లో నూతనోత్తేజం నింపింద�
వరంగల్లో జరిగిన రజతోత్సవ మహాసభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎల్కతుర్తి సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్�
‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించిన పార్టీ అధినేత కేసీఆర్ తన �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులకు వణుకు పుట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంత్రులు బెంబేలెత్తిపోయి, గజగజ వణికిపోయి సభ ఫెయిల్ అయ్యిందంట