కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థు�
మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్స�
హామీల అమలు చేయకుండా ప్రజలను వచించిన కాంగ్రెస్ను మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారె�
గత సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ
కాంగ్రెస్అధికారదాహంతో అభివృద్ధిని మర చి పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఎన్నికల ముందు రాహుల్గాంధీ ప్రగల్భాలు పలిక
కొత్తగూడెంలో సీపీఐకు చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీ
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ 16వ వార్డులో మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కొండామల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు, చెన్నారం సర్పంచ్..
మున్సిపల్ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా హాలియా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షు�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి శూన్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బుధవారం జోరుగా ప్రచారం నిర్యహించారు. పట్టణoలోని 5, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థినులు..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�
చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చే