రాష్ట్రానికి బీఆర్ఎస్, కేసీఆరే శ్రీరామరక్ష అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత స్పష్టం చేశారు. ఆయన అప్పు చేసి తెలంగాణకు సంపద సృష్టించారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన సంపద..
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన ఉమ్మడి జిల్లా బృందాన్ని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. మంగళవారం తెలంగాణ భవన్లో వరంగల్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్
పాలన చేతగాని ముఖ్యమంత్రితో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం దివాలా తీసింది, ఎక
Jagadish Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ప్రజలకిచ్చిన హామీల అమలు చేయలేక, ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ
“రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. పైసా కూడా బయట అప్పు పుడత లేదు. అణాపైసా ఎవడూ ఇస్తలేడు. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఎవరి మీద మీ సమరం. ప్రజలపై యుద్ధం చేసినవాడు బాగుపడినట
పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ రక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజ లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నేరళ్లపల్లిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 25మంది
BRS Leaders | కృష్ణానది నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని , ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, దళిత నాయకుడు చెంగల నరసింహారావు గత కొంతకాలంగా మెదడులో కణితితో బాధపడుతున్నాడు. స్పందించిన ఎంపీ నిమ్స్ డైర�
అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకు
సన్న వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఓ వైపు సన్న వడ్ల కొనుగోళ్లలో అనేక మెలికలు పెడుతన్నారని, మరో వైపు కొనుగ�
Harish Rao | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులని అన్నార�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నదని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంల�