కాంగ్రెస్, బీజేపీ లను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్లు అన్నారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంలో నిర్�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల స
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కొట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని, జాతీయ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం నిర�
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కోట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవ�
కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.
కార్యకర్తలు, నాయకులు సైనికుల వలే పనిచేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం వేమమనపల్లి మండల కేంద్రంలో నిర�
అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో ఒక్క తడికి నీరివ్వకపోవడంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, గత కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా �
దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ప్రజల సమస్యలు తీర్చని ఈ ప్రభుత్వంపై భవిష్యత్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్న�
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గంపుమేస్త్రికి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం బొంగుళూరు సమీపంలోని ప్రమిదగార్డెన్లో జరిగిన బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గుంపు మేస్త్రీకి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన ప�