తెలంగాణ ప్రజల గుం డెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ముమ్మాటికీ నిజమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు నిరాశ చెందారే తప్ప కాం గ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని మాజీ స్పీక ర్ పోచారం శ్రీనివాస్ర�
ఐనవోలు మండలానికి చెందిన తాజా, మాజీ సర్పంచ్లు సొంతగూటికి చేరారు. సోమవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి స
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని ఆయన
బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని దేవరకద్ర మాజీ ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొన్నూరు గ్రామంలో దే వరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ యంతి నివ�
అబద్ధాలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ..సొల్లు కబుర్లు మాని ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. ప్రజలు బాగుండాలని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి ఆయన అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది �
తెలంగాణ అంటేనే కేసీఆర్ అని.. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ప్రతి కార్యకర్త ఓపికతో ఉండాలని, ఆరు నెలల్లో మనకే భవిష్యత్ ఉంటుందని, కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్లను కాళ్లు మొక్కినా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్
కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగా�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని..మీ కుటుంబ సభ్యుడిగా.. సేవకుడిగా ఉంటానని.. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి లాగానే ముచ్చట్లు చెప్పి, ఓట్లు వేయించుకోవాలని మ
‘రాజకీయాల్లో గెలుపుపోటములు సహజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడుదాం. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై నిరంతరం ఉద్యమిద్దాం’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెం