చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్షో సక్సెస్ అయింది. ఈ సందర్భంగా చొప్పదండి పట్టణంతోపా�
ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్ర�
కార్మిక నాయకుడు, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖరారైందని పార్టీ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రఘువీర్సింగ్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం కిషన్రావుప
కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్ల�
కేసీఆర్ గుర్తులను ఎవరూ చెరిపి వేయలేరని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం డివ�
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు ర�
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నామినేషన్ కార్య�
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడప గడపకూ వివరించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ..కార్యకర్తలకు సూచించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ
ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. గడపగడపకు వెళ్లండి.. ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని వివరించి నామా విజయానికి నడుం బిగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే �
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, రాయిపల్లి, దిడిగి, కొత్
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతోనే మళ్లీ తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగ�
మెదక్ ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఎగిరేది గులాబీ జెండేనని, మెతు కు గడ్డ గులాబీ అడ్డా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లేపల్లిలో బీఆర్ఎస్ ము
మన పార్టీ, మన అభ్యర్థి, మన భవిష్యత్ కోసం పోరు చేయాల్సిన అవసరమున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవార�