నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా
తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ర
హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఓల్డ్ అల్వాల్లోని వీబీఆర్ ఫంక్షన్ హాల్లో యువ సమ్మ�
తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త
మాయమాటలు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఓ ఝూటా సీఎం అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కా
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, జగత్పల్లి, పెద్దగూడెం, జూలూరు,
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఆదివారం బ�
భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్ధి క్యామ మల్లేశ్దే విజయం అని మునుగోడు మాజీ ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిఫల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కా�
ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
ఒకరేమో దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుంటే.. మరొకరేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆ�
అబద్ధాల కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్హా�
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని, అనేక హామీలు ఇచ్చి ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఓ �