పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తా, అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్యాదవ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మా�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ �
ప్రజలకిచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గడిచిన నాలుగు నెలల్లో ఒక్కటి మినహా మిగతా వాటిని గా లికొదిలేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్�
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్�
ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరమూ కంకణబద్ధులమై పనిచేద్దామని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసంపై ప్రజలు పునరాలోచన చేస్తున్న
దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్ఎస్సేన ని... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. గురువా
తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ ప్రజలను నయవంచన చేస్తూనే ఉన్నదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నిం డా ముంచిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవా రం అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్ష�
రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్ సర్కార్దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 420 హామీలతో గద్దెనెక్కిన కా�
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ది క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఆయన నివాసంల
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధాలను మరిచి, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్
భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్