బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన వారి వల్ల నష్టంమేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె�
కాంగ్రెస్వన్నీ మాయమాటలేనని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. వాటి వల్లనే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ ఎన్నికల హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.
జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ ఎంపీగా గెలుపొందారు.
‘గత అసెంబ్లీ ఫలితాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేసిన తప్పిదాన్ని తిప్పికొడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటుదాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు �
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి ఆధ్వర్యంలో సాయిశివ
జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని, ఇం దుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొ ప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. జిల్లాకేంద్రంలో పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు, మాజ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలోని రైతుబం ధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు జగ�
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతంచేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సభ నియోజకవర్గ స�
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ అన్
ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల �
కృష్ణా జలాల పరిరక్షణకు ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చంటి క్రాంతికిరణ్ కోరారు.