బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడద్దని, ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటానని అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చాలని ఉద�
భవిష్యత్ అంతా మనదేనని, కార్యకర్తలెవ్వరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల నియోజక�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివార
ప్రజా సమస్యలపై తగ్గేదే లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాలాజీ గార్డెన్స్లో నిర్వహించిన చౌటుప్�
అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ�