జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
కాగా, సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
-కార్పొరేషన్, మార్చి 7