రాబోయే రోజులు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయని, ఆందోళన చెందవద్దని రైతులకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ భరోసానిచ్చారు. మళ్లీ తప్పకుండా కేసీఆర్ అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కారు పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని, ఇందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తిచేశారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొక సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ని సాకుగా చూపి యాసంగి పంటకు నీళ్లివ్వకుండా తప్పించుకుంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ప్రాజెక్టు రిపేర్ల�
లాఠీచార్జీలతో దళితబంధు లబ్ధిదారుల పోరాటాన్ని ఆపలేరని మాజీ ఎంపీ వినోద్కుమార్ తేల్చిచెప్పారు. దళితబంధు నిధులు విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న దళితులు, హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమా�
కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా ర�
ప్రకృతిని మానవుడు ఎదిరించలేడనడానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో గత నెల 31న జరిగిన ప్రకృతి విపత్తుతో రుజువైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అడవి పునరుద్ధరణకు చర్
సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శ�
కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, కేసీఆర్ గుర్తుకొస్తారనే అక్కసుతోనే కాళేశ్వరం మోటర్లను ఆన్ చేయడం లేదని మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. శుక్రవార
చేయని తప్పుకి ఐదు నెలలపాటు ఎమ్మెల్సీ కవితను నిర్బంధించారని మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యంగానైనా బెయిల్ రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులత�
పదవులు శాశ్వతం కాదనీ, రాజకీయంగా ప్రతి ఒక్కరూ పోటీలో ఉండాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. ఎన్నికలకు ముం దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.