ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవాచేశారు.
సైనిక్ స్కూల్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
పట్టభద్రులు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. వరంగల్ నియోజకవర్గ పరిధి కాకతీయ కాలనీలోని మాజీ ఎంపీ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట�
‘సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడకండి. మీకు అండగా నేనున్నా. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంటా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ నెల 6న శనివారం నిర్వహిస్తున్న నేతన్న గర్జన సభకు మద్దతు ఇస్తామని, స
ఉపాధి హామీ పథకంలో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ముందంజలో నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది క�
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి ప్రశంసించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ మంచిగ ఉండడం వల్ల మోటర్లు కాలక పోయేది. కానీ, మొన్నటి సంది మోటర్లు చాలా కాలిపోయి రిపేర్కు వస్తున్నయని వీణవంకకు చెందిన వైండింగ్ షాప్ యజమాని శ్రీనివాస్ పేర్కొన్నా�
ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడుతామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వినోద్కుమార�
వేసవి కాలంలో నగరంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలను మాజీ ఎంపీ వినోద్కు�
‘రాజకీయాల్లో గెలుపుపోటములు సహజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడుదాం. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై నిరంతరం ఉద్యమిద్దాం’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెం
కరీంనగర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సూపర్హిట్ చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి జైత్రయ�
కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కరీంనగర్ కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నగరంలో డప్పు చాటింపు చేశారు. స్థానిక తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక�
‘గత అసెంబ్లీ ఫలితాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేసిన తప్పిదాన్ని తిప్పికొడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటుదాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు �
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి ఆధ్వర్యంలో సాయిశివ