జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. జిల్లాకేంద్రంలో పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు, మాజ�
‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ�
ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం నిత్యం తపించే నాయకుడు మాజీ ఎంపీ వినోద్కుమార్ అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గె�
పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాల�
ప్రస్తుత రాజకీయాలు చూస్తే చెన్నమనేని ఆత్మ ఘోషిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చెన్నమనేని జీవిత భావితరాలకు ఆదర్శనీయం’ అని వక్తలు అన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారని విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని కరీంనగర్�
బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి గాలి మాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన సమీప బంధువులకు సబ�
కరీంనగర్ జిల్లాకేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో అదిరింది. ఈ ఎక్స్పో రెండు రోజులపాటు కొనసాగనుండగా, మొదటి రోజు శుక్రవారం విశేష స్పందన లభించింది.
తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తర్వాత పట్టణీకరణ వేగవంతమైందని, కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఒక గ్రోత్ సెంటర్గా మారిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు.