Rahul Gandhi: రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. జనం నీ పెళ్లి గురించి అడుగుతున్నారని ప్రియాంకా గాంధీ చెప్పగా.. ఇక ఇప్పుడు తొందరల్ల
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తా, అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్యాదవ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మా�
మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల జనరల్, పోలీస్ ఎన్నికల పరిశీలకులు జిల్లా పర్యటనకు వచ్చారు. సికింద్రాబాద్-8 పార్లమెంట్ నియోజకవర్గానికి డాక్టర్ సరోజ్కుమార్ (2008 ఐఏఎస్ బ్యాచ్), హైదరాబ
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. బుధవారం ఆయన బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, మాజీ మంత్రి జోగు రామన్న, �
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని పెద్దపల్లి పార�
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై �
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి మొదలైంది. తొలిరోజు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు, కరీంనగర్, నిజామాబాద్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు అట�
ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని, ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమా�
కార్యకర్తలు కష్టపడి పనిచేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కా�
చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ఎన్నికల అధికారులు పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు నియ
వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవా రం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎం�