Tamilisai Soundararajan: తమిళిసై సౌందర్యరాజన్.. ఇవాళ లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్లు ఆమె ఇవాళ తెలిపారు.
తనను ఆశీర్వదించి కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. తనకు అవకాశమిస్తే ప్రజా సమస్యలపై
దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు తప్పవని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరి�
రాష్ట్రంలో మాదిగలకు రెండు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ �
జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం నిత్యం తపించే నాయకుడు మాజీ ఎంపీ వినోద్కుమార్ అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గె�
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర�
రీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని, అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు.
KTR | కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్�
Election Commission of India | వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ లోక్సభకు ఫిబ్రవరి 27న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లక్షద్వీ�
ఢిల్లీ,జూలై : ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్ వెన్షన్ సెంటర్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసిలో ఆధునిక సాంకేతికతో నిర్మించారు. 1,200 మంది కూ