హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన దశాబ్ది ముగింపు వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని కేసీఆర్కు �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది.
రైతన్నలూ మీరు అధైర్య పడొద్దు. మీకు అండగా కేసీఆర్, మేమున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేద్దాం. మేడిగడ్డ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి మూడు నెలలుగా కాలయాపన
జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. పార్టీ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మామిళ్లగూడ�
బీఆర్ఎస్ నేత, బలహీన వర్గాల నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొనేందు కోసం ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు గురువారం ఖమ్మం �
గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అ�
కాంగ్రెస్ పార్టీ అ డ్డిమార్ గుడ్డి దెబ్బ అన్న ట్లు అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని, రే వంత్ గెలుస్తడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిల కూడా నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్�
పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాక�
ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో నేడు నిర్వహించే మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరుకానున్నారు.
వచ్చే నెల ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో తంగళ్లపల్లి మండ లం బస్వాపూర్లో నిర్వహించే ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను గౌడ సంఘం మండలాధ్యక్షుడు, బీఆర్ఎస్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�