అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల సౌకర్యాల కోసమే పనిచేశామని, రాజకీయ ప్రయోజనాల గురించి ఏనాడూ ఆశించలేదని అందువల్లే పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే రా ష్ట్రం నుంచి కార్నింగ్ వంటి సంస్థలు ఇతర ప్రాం తాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ పరివారం నకిలీ ప్రచారానికి తెర తీసింది. కేసీఆర్ ప్రభుత్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిల్ల సంజీవ్గౌడ్ కూతురు హర్షితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వాదం
ఉమ్మడి కరీంగనర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను చందుర్తి మండలం మల్యాలలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను గురువారం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణశాఖ బీఆర్�
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తె�
“అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో సోషల్ మీడియా కార్యకర్త సాయిగౌడ్ వివాహ వేడుకక�