గంభీరావుపేట, ఫిబ్రవరి 16: గంభీరావుపేట మాజీ ఏఎంసీ చైర్పర్సన్ సుతారి సంపూర్ణ, గజసింగవరం మాజీ సర్పంచ్ సుతారి బాలరాజు దంపతులు శుక్రవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈనెల 22న తన కూతురు గా యత్రి వివాహానికి రావాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వాన పత్రికను అం దించారు. వీరితో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉన్నారు.