ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. కరీంనగర్ జిల్లావాసులకు ఎంతో దోహదపడింది. జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన షో, ఆదివా�
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్సెట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిడెట్ (ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) చైర్మన్ కొండూరి రవీందర్రావు అధ్యక్షతన గురువారం బెంగళూర్లో దక్షిణాది రాష్ర్టాల సహకార బ్యాంకు ల సదస్సు నిర్వహించా
పీఏసీఎస్లలో కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విండో చైర్మ�
కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరల�
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తె�
‘అధికారం కోసమే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీల నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకం డి.. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి చూడండి’.. అని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీ�
దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ సేవలందిస్తున్నదని, విప్లవాత్మకమైన మార్పులతో రైతులకు సేవలందిస్తున్నామని నాఫ్స్ కాబ్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థుల గెలుపు సులభమని, మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లల్లో సీఎం కేస
గోరంటాలలో అధునాతన రైస్మిల్లు ఏర్పాటు చేస్తున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటిసారి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక మిషన్లతో నిర్మిస్తున్నామన�