బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై పార్టీ నాయకులు ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై కక్ష స�
రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇతర ప్రజాసంఘాల నేతల అరెస్టుల విషయంలో కాంగ్రస్ ప్రభుత్వం తన మార్క్ చూపుతున్నది. నేతలను మానసికంగా ఒత్తిడికి గురిచేసేందుకే శుక్రవారం అరెస్టు చూపుతున్నారు.
అక్రమ కేసులకు తమ పార్టీ క్యాడర్ భయపడబోదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతల అక్ర
భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు అధైర్య పడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పర్వతగిరిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణ మాఫీ వివరాలను అడిగి తెలుసుకున్�
వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారం లేకపోయినా మీకు అండగా ఉంటూ.. నావంతు సాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేటి ముంపు ప్రాంతాలైన జలగంనగర్, నాయుడుపేట, ఇంది�
‘ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో!’.. హైదరాబాద్లో సాగుతున్న కూల్చివేతల పర్వం దాశరథి పాటను గుర్తుచేస్తున్నది. గీతానుసారంగా పురుడుపోసుకున్నాయని చెప్తున్న ఈ కూల్చివేతలు ఎన్ని హైడ్రామాలు సృష్�
రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి రైతులకు న్యాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆంక్షల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి
అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కుంటిసాకులు చెబుతూ కొర్రీలు.. కోతలతో అన్నదాతలను నిండా ముంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సిద్ధుల గుట్ట సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశ�
రుణమాఫీతోపాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అమలు చేయిస్తామని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించి ప్రస్తుతం కొందరికే మాఫీ చేస్తూ రేవంత్ సర్కారు మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద�
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. రైతులకు రూ.రెండు లక్షల రుణ�